రాజేంద్రపాలెం, నడింపాలెం లో నిత్యవసర సరుకుల దుకాణాలు పునః ప్రారంభం. జనసేన మండల ఉపాధ్యక్షుడుసుమ్మర్ల రమణ

Rtv Rahul
0
రాజేంద్ర పాలెం, నడింపాలెం లో రేషన్ దుకాణాలు ప్రారంభం

సర్పంచ్ పీటా సింహాచలం, వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ



RTV NEWS (లవకుశ)అర్హులైనలబ్ధిదారులకి నేరుగారేషన్ అందాల అన్నదే కూటమి ప్రభుత్వం ధ్యేయమని రాజేంద్రపాలెం సర్పంచ్ పేటా సింహాచలం, వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ అన్నారు. బుధవారం మండలంలో రాజేంద్రపాలెం, నడింపాలెంలో నిత్యవసర సరుకుల దుకాణాలను పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు అందించే రేషన్ పక్కదారి పట్టకుండా నేరుగా అర్హులందరికీ చెందాలన్నదే రాష్ట్రప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని వారన్నారు. గతంలో యండియూల ద్వారా పంపిణీ చేసే బియ్యం సక్రమంగా అందక పోవడంఒక కారణం అలాగే  అనేక అక్రమాలు చోటు చేసుకునేవని వాటిని అరికట్టేందుకే పాత విధానాన్ని పునః ప్రారంభించారని తెలిపారు. వివిధ పనులు పై వెళ్లే లబ్ధిదారులు వారికి అనుకూలమైన సమయంలో 15 రోజుల్లో ఎప్పుడైనా రేషన్ తీర్చుకుంటున్నామని ఆనంద పడుతున్నారని తెలిపారు . ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 సాయంత్రం నాలుగు నుండి రాత్రి 8 గంటల వరకు ఈ దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారుఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కుమారస్వామి జనసేన పార్టీ గౌరవమండల అధ్యక్షులు సాగిన బుచ్చిబాబు మండల మహిళా అధ్యక్షురాలు సిగ్గే భావన సాయి జయంతి మండల ప్రధాన కార్యదర్శి గూడెపు శేషుబాబు తెలుగుదేశం పార్టీ పంచాయతీ అధ్యక్షుడు భాస్కరరావు దిబ్బ సత్తిబాబు, మాజీ సర్పంచ్ సుమ్మర్ల సాంబశివరావు, రెవెన్యూ అధికారి రాజన్న ధర, జనసేన మండల పార్టీ ఉపాధ్యక్షుడు సుమ్మర్ల రమణ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">